గత 14 రోజుల్లో దేశంలో కొత్తగా 4,000 కోవిడ్ కేసులు నమోదైనట్టు వైద్యులు పేర్కొన్నారు. సియోల్లో వైరస్ సోకిన వారిని గుర్తించటం చాలాకష్టతరంగా మారిందని సెంటర్ ఫ....
శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా....
మరో వైపు యువతిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద....
ఈ క్రమంలో వినాయక నగర్లో భారీగా భూ ఆక్రమణలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో లోతైన విచారణ చేపట్టారు. అక్కడ నివాసముంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంకటేష్రెడ్డి, ....
నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు శంకు ఆపన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అప్పన్న పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. టీడీపీ నేత, గ్రామపెద్ద పంచాద....
నటుడు సుశాంత్సింగ్కు మాదక ద్రవ్యాలతో సంబంధమున్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని ఎన్సీబీ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. సుశాంత్ మృతి కేసును మనీ ల్యాండరింగ్ కోణం....
ఈ క్రమంలో అమెరికా సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీని పోలిన మరో ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్గాళ్లు ఓ మెయిల్ పంపారు. అందులో తమకు చైనా సంస్థతోనూ ....
సెల్ఫోన్లతో వస్తున్న కంటైనర్ మంగళవారం రాత్రి నగరి మండలంలోని తడుకుపేట వద్ద గల ఆంధ్రా చెక్పోస్టు దాటగానే రెండు లారీలపై వచ్చిన దుండగులు కంటైనర్ డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫ....
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ More >>